Friday, August 29, 2008
Tuesday, June 10, 2008
పెరుగుతున్న ఆహర సంఖ్షొబం




నెటి జింబబె లొ పరిస్తితి కి కారణం అమెరిక చెస్తున్న దుష్ప్రబవపు.
ప్రపంచ వ్యప్త ఆహర కొరత కు కారణం బైయొ గ్యస్, ప్రతి యేట దిని కొరకు 8000000 ట్స్నుల ఆహర దన్యలను కెవలం ఈ బైయొ గ్యస్ (ethonal) దిని కారనం గ అమెరిక ఎగుమతి చెసె 2000000 టనున్లు ఎగుమతినె బయటి దెశాలకు ఎగుమతి చెయ కుండ నిషెదం విదించింది, ఇదె ఆహరకొరత కు ప్రదన కారణం గా చెప్పవచ్చు మన దెశం లొ ద్రవ్యొంబలం 2007-08 స" లొ 9% ఉన్నది అదె 2006 తొ పొల్చుకుంటె 4 రెట్లు ఎక్కువగా ఉన్నయి దెని వల్ల సాదారన మనిషి కూడ నెత్యవసర వస్తువులు కొన్నుక్కొలెని పరిస్తితి ఎదురైది దిని కి కారణం జనాబా కు తగిన ఉత్పత్తి లెకపొవడం ఒక కారణం అయితె U.P.I ప్రబుత్వం యొక్క నిరంకుశ పాలన ఇంకొ కారణం గా చెప్పవచు మరొక వైపు దెశాన్ని పిడిస్తున్న మరొ సమస్య పెట్రొలియం,
అంతర్జాతీయంగా బ్యరెల్ ముడి చమురు ధర 135$ ఐనంత మాత్రన కేంద్రం ప్రజలపై బారాన్ని వెయకుడదు
డిల్లి లొ ఉత్పత్ర్తి అయె లిటరు పెట్రొల్ ధర 25 రూపాయలుంటుంది కాని ఆ పెత్రొల్ మన వరకు వచ్చెసరికి ఆన్ని పన్నులు కలుపుకొని 50 రుపాయల వరకు ఉంటుంది. అయితె మన ప్రబుత్వం ఈ పన్నులను తగిస్తె ధర అదుపు లొ ఉంత్తుంది, ఈ విషయం .మిద పెట్రొలియం మంత్రి మురళీ దెవర కెంద్ర ఆర్టికమంత్రి చితంబరం తొ పన్నుని తగ్గీఒచలని కొరినా ప్రబుత్వం స్పందించక పొవడం బాదాకరం.......
ఈ పెట్రొలియం పై ఉన్నా పన్నుల బారాన్ని తగ్గించినట్లయితె ప్రజలకు కొంత ఊరట కలుగుతొంది .. లెకపొతె ఈ పెరుగుతున్న ద్రవ్యొల్బనానికి పెట్రొలియం ఆద్యం పొసినట్లు ధరలు ఆకాశానికి అంటుతాయి ఇప్పటికైన కెంద్రం కళ్ళు తెరుచుకొని దరల పెరుగుదలపై ద్రుశ్టి పెడితుందని ఆషిద్దం
Saturday, June 7, 2008
ఎన్నికలు 2009
ఎన్నికలు 2009
ఉప ఎన్నికలు ముగెయడంతొ ఇక అందరి ధ్రుష్టి
2009 ఎనికల పైనే.
ఉప ఎన్నికలలొ తాము 100 కి 100 శాతం గెలుస్తమని పృకటీంచుదున్న తెలంగన పార్టి గొర పరాజయం పలైంది. ఇక కాంగ్రెస్ కి అనుకున్న సీట్లు వచ్చయి
ఇక ఫ్రదన పార్టి ఐన తె.ద.ప కి అనుకున్న దాని కన్న ఎక్కువ రవడంతొ ఆ పార్టి లొ అందరి ద్రుస్టి
తెలంగాన పైన పడ్డయి. కాంగ్రెస్ కి తె.ద.ప ఉప ఎన్నికలలొ గట్టి పొటి ఎవడంతొ 2009 ఎన్నికలలొ గెలిచె అవకాశ్మ్ ఉంది.
కాంగ్రెస్ తన చెస్తున్న అభివ్రుధి ని పథకాలను ప్ర్జల ముందుకి తిసుకువస్తె తె.ద.ప కాంగ్రెస్ వైపల్యాలను ఉపయొగించుకుంటుంది.
చ్వరికి గెలిచెది ఎవరొ కాలమె చెపుతుంది అంతవరకు వీల్ల బదలెవొ వెల్లు పడతరు
--మీ సతిష్ .
ఉప ఎన్నికలు ముగెయడంతొ ఇక అందరి ధ్రుష్టి
2009 ఎనికల పైనే.
ఉప ఎన్నికలలొ తాము 100 కి 100 శాతం గెలుస్తమని పృకటీంచుదున్న తెలంగన పార్టి గొర పరాజయం పలైంది. ఇక కాంగ్రెస్ కి అనుకున్న సీట్లు వచ్చయి
ఇక ఫ్రదన పార్టి ఐన తె.ద.ప కి అనుకున్న దాని కన్న ఎక్కువ రవడంతొ ఆ పార్టి లొ అందరి ద్రుస్టి
తెలంగాన పైన పడ్డయి. కాంగ్రెస్ కి తె.ద.ప ఉప ఎన్నికలలొ గట్టి పొటి ఎవడంతొ 2009 ఎన్నికలలొ గెలిచె అవకాశ్మ్ ఉంది.
కాంగ్రెస్ తన చెస్తున్న అభివ్రుధి ని పథకాలను ప్ర్జల ముందుకి తిసుకువస్తె తె.ద.ప కాంగ్రెస్ వైపల్యాలను ఉపయొగించుకుంటుంది.
చ్వరికి గెలిచెది ఎవరొ కాలమె చెపుతుంది అంతవరకు వీల్ల బదలెవొ వెల్లు పడతరు
--మీ సతిష్ .
Friday, June 6, 2008
నా ఆలొచనలు
నమస్కారం నా పేరు సతీష్ . నేను ఇంటర్ పూర్తి చేశాను ఇప్పుడు నేను B.sc చేస్తున్నాను
నాకు బ్లాగ్లు రాయాలని చాలా రోజులనుండి ఉంది . కాని ఎ అంశం పై రాయాలో తెలియలేదు అలోచించి చుస్తే
నా ఆలోచనలను మీ ముందుకు తేసుకురవాలనే ఉద్దేశం తో నా ఆలోచనలు అనే బ్లాగుని మొదలు పెట్టాను.
నాకు ఇశ్టఐనవి కొన్ని, సమాజానికే ఉపయోగపడేవి రాయలనుకుట్టున్నాను
ఇందులో నేను రాజకీయాలు,సినిమాలు,విజ్ఞ్యన శాస్త్రం ల గురించి రాయలనుకుంటున్నాను
నాకు బ్లాగ్లు రాయాలని చాలా రోజులనుండి ఉంది . కాని ఎ అంశం పై రాయాలో తెలియలేదు అలోచించి చుస్తే
నా ఆలోచనలను మీ ముందుకు తేసుకురవాలనే ఉద్దేశం తో నా ఆలోచనలు అనే బ్లాగుని మొదలు పెట్టాను.
నాకు ఇశ్టఐనవి కొన్ని, సమాజానికే ఉపయోగపడేవి రాయలనుకుట్టున్నాను
ఇందులో నేను రాజకీయాలు,సినిమాలు,విజ్ఞ్యన శాస్త్రం ల గురించి రాయలనుకుంటున్నాను
Subscribe to:
Posts (Atom)